సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను శుక్రవారం ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్
నాసిరకం దగ్గుమందు సరఫరా చేసి ఉజ్బెకిస్థాన్లో 18 మంది చిన్నారుల మృతికి కారణమైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్కు చెందిన మారియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్