పరిశోధనలకు అవకాశం కల్పించేలా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో యూజీసీ నిబంధనల మేరకు శనివారం నిర్వహించిన తొలి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఇప్పటి వరకు ఎంజీయూలో యూజీసీ నెట్, జేఆర్�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో మొట్ట మొదటి పీహెచ్డీ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి సూచించారు. శుక్రవారం ఎంజీయూలో నిర్వహించిన పరీక్షల సన్నాహక సమావేశ