కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో అశ్వారావుపేట, జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయ�
చమురు రంగంలో అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రిటైల్ చమురు ధరల పెంపు అనివార్యమని భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) హెచ్ఆర్ డైరెక్టర్ రాజ్కుమార్ దూబే పేర్కొన్నారు. అంత�
దేశంలో ఇంధన ధరలు పది రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్కు 87 పైసలు పెరిగింది. దీంతో అక్కడ దాని ధర రూ.98.64 నుంచి రూ. 99.51కి పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బోధన్ పట్టణంలో బుధవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భం�
చమురు ధరల పెంపుపై వామపక్షాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్కు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ప్రభుత్వం ఇటీవల పెంచిన విషయం విదితమే. అయితే, ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నేతలు, వాటి అన
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బోధన్ పట్టణంతోపాటు కమ్మర్పల్లి, సిరికొండ మండల క�
ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఎరువుల ధరల పెంపుదలతోపాటు సవాలక్ష సమస్యల తో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు పడింది. అదే పెట్రో బాంబ్. పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవార
కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం 2026-27 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే రెవెన్యూను పెంచుకునే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్పై ఎక
న్యూఢిల్లీ: రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఇవాళ రాజ్యసభలో రగడ సృష్టించాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఇవాళ రెండు సార్లు రాజ్య�
ధరల భారం మోయలేక చతికిల పడుతున్న సామాన్యుడు తాజాగా పెట్రోలు 36 పైసలు, డీజిల్ 42 పైసల పెంపు గత ఐదు నెలల్లో రూ.11.37 పెరిగిన లీటరు పెట్రోలు ధర అదే రీతిన పోటీ పడుతున్న డీజిల్ ధర.. రూ.9.54 పెంపు ఈ నెల పదహారు రోజుల్లోనే పె