కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా..మరో ఎస్యూవీ సైరోస్ మాడల్ను పరిచయం చేసింది. నాలుగు మీటర్ల లోపు పొడువు కలిగిన ఈ మాడల్ కంపెనీ నుంచి విడుదలైన మూడో ఎస్యూవీ మాడల్ ఇదే కావడం విశేషం. 1.0 లీటర్ ట�
న్యూఢిల్లీ, ఆగస్టు 10: సరికొత్త ఎస్యూవీని పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. నాలుగు రకాల్లో లభించనున్న ఈమోడల్ రూ.27.69 లక్షల ప్రారంభ ధరలో లభించనున్నది. రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన మోడల్ రూ.27,69,700 నుం�
న్యూఢిల్లీ, జూన్ 4: గతేడాది దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఐకానిక్ లగ్జరీ సెడాన్ ఆక్టావియా మోడల్ ధరను మరోసారి పెంచింది స్కోడా. ఈ సెడాన్ ధరను మరో రూ.56 వేలు పెంచింది. జూన్ 2021లో దేశీయ రోడ్లపైకి అడుగుపెట్
రూ.55-61 లక్షల ధరల శ్రేణిలో న్యూఢిల్లీ, మే 10: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ సీ-క్లాస్ సెడాన్ను పరిచయం చేసింది. ఈ మోడల్ రూ.55 లక్షలు మొదలుకొని రూ.61 లక�