కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత దూషణలు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికయ్యాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Minister Niranjan Reddy | ప్రతిపక్ష పార్టీల నాయకులు(Opposition leaders) వ్యక్తిగత దూషణలతోనే రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలకు ఏం చేస్తామనేది ఎక్కడా ఎవరూ చెప్పడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) మండిపడ్