Minister Gangula | ప్రజల మనసు చూరగొనెలా ప్రజాప్రతినిధులు పని చేసి ప్రజల చేత మన్ననలు పొందాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండల సర్వ సభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరుల సంస్మరణ దినం గురువారం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అమరవీరుల స్థూపాల వద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.
జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. గ్రామాలు, వార్డులు, డివిజన్ల పరిధిలోని పార్టీ శ్రేణులను ఒక వేదికపైకి ఆహ్వానించి.. నాయకత్వం ఆత�
జనగామ : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇదే వరుసలో ఐదో విడత పల్లె ప్రగతి
ఎంపీ కవిత | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థ