Iran: ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 500 మంది మరణించినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. ఆ దాడుల్లో సుమారు మూడు వేల మంది గాయపడ్డారు. ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై ఇవాళ జరిగిన దాడులు గురించి ఇజ్రాయిల్ �
తమ దేశంపై గురువారం రష్యా చేసిన రాకెట్ దాడిలో 50 మంది పౌరులు దుర్మరణం చెందారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. హ్రోజా గ్రామంలో ఓ దుకాణం, కేఫ్పై రష్యా దాడి చేసినట్టు వెల్లడించారు. ఈ దాడిని
Bush Crash: ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. వెడ్డింగ్కు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన హంటర్ వ్యాలీలో జరిగింది.