గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం నీళ్లు వస్తాయనే ఆశతో ఎస్సారెస్పీ కాల్వల కింద వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అ�
Suryapeta | సాగు నీళ్లు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. కాళేశ్వరం కాల్వల్లో నీళ్లు పారక.. పంటలు పండక రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమేగాక బతుకు దెరువు కోసం రైతులు మళ్లీ వలసబ�