పల్లె ప్రకృతి వనాల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల లక్ష్యాలకు విరుద్ధంగా చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో వీవో (విలేజ్ ఆర్గనైజేషన్) కార్యాలయ భవనం నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పెనగడప, రాంపురం రైతుల పంటలకు సాగునీరు అందడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్న రైతులు బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తుండగా.. మిగతా రైతులు సమీపంలోని ఎర్రచెరువు, ప�