పెద్దపల్లి జంక్షన్, జూలై 11: కుటుంబ నియంత్రణ(కు.ని) పద్ధతులు పాటిస్తూ జనాభా పెరుగుదలను అరికట్టాలని డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణపై ఆదివారం పెద్�
పెద్దపెల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామంలో గురువారం ఉదయం విషాద సంఘటన చోటుచేసుకుంది. 33/11 కేవీ విద్యుత్ వైరు తెగి కింద పడడంతో షాక్కు గురై ఆరు బర్రెలు మృతిచెందాయి. పలువురి గ్రామస్త�
గ్రామంలో రాష్ట్ర బృందం పర్యటన పనులు బాగున్నాయని కితాబు డాక్యుమెంటరీ రూపొందించాలని సూచన ఓదెల, జూలై 7: పల్లె ప్రగతి పనుల పరిశీలనకు రాష్ట్ర అధికారుల బృందం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకను సందర్శించింది. మ�
నిండు మనసుతో సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలి గిరక తాళ్లతో తక్కువ కాలంలో ఎక్కువ ఫలితం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వృత్తి, చెట్టు పన్ను మాఫీ చేసింది టీఆర్ఎస్ సర్కారే ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావ�
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలుకలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణపెద్దపల్లి రూరల్, జూలై 6: పల్లెప్రగతిలో భాగంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచిం�
సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్దేగత ప్రభుత్వాలు చేసింది శూన్యంపల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధిరాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకాసులపల్లిలో పల్లెప్రగతి కార్యక్రమాని�
పెద్దపల్లిటౌన్, జూలై 5: హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లిలోని మూడో వార్డులో కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్
జోరుగా హరితహారం, పారిశుధ్య కార్యక్రమాలుఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్, అదనపు కలెక్టర్ హాజరుపెద్దపల్లి, జూలై 4(నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా పండుగలా కొనసా�
కోల్సిటీ, జూలై 4: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రగతి అట్టహాసంగా కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినమైనా ఆయా డివిజన్లలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్కుమార్, కమిషనర్ పీ ఉదయ్ కుమార్ ఆ�
పెద్దపల్లి జిల్లాకు 1.54 కోట్ల చేప పిల్లలు 1072 చెరువుల్లో పోసేందుకు సిద్ధం మొదలైన టెండర్ల ప్రక్రియ ఆగస్టులో చేప పిల్లల పంపిణీ పెద్దపల్లి, జూలై 3(నమస్తే తెలంగాణ): జిల్లాలోని జలాశయాల్లో చేపపిల్లలను వదిలేందుకు �
శ్రమదానం.. పారిశుధ్య కార్యక్రమాలుట్యాంకులు, గోళాల్లో నిల్వ ఉన్న నీరు పారబోతఉత్సాహంగా హరితహారంస్వచ్ఛందంగా తరలివస్తున్న గ్రామస్తులుస్ఫూర్తి నింపుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులుకరీంనగర్లో పాల్గొన�
రామగుండం సీపీ సత్యనారాయణమావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడి కుటుంబానికి పరామర్శజ్యోతినగర్, జూన్ 30: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు, అలియాస్ శంకర్(శంకర్రావు) అలియా�