చెక్డ్యాంల నిర్మాణంతో భూ గర్భజలాలు పెరిగాయని, దీంతో రైతులకు ఊరట లభిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్దగూడెం గ్రామ శివారులో ని అటవీ ప్రాంతంలో చేపట్ట�
యాదాద్రి భువనగిరి : ఈత నేర్చుకునేందుకు వెళ్లి ఓ బాలుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ ఘటన పోచంపల్లి మండలం పెద్దగూడెంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్ద గూడెం గ్రామానికి చెందిన మక్బుల్ తన కుమారుడు మహ్�