దేవరకద్ర మార్కెట్కు రైతులు ఉల్లిగడ్డను బుధవారం అత్యధికంగా తీసుకొచ్చారు. గతేడాది దిగుబడి లేక రూ.3వేల మార్క్ దాటిన ఉల్లి ధరలు ఈ ఏడాది దిగుబడులు పెరగడంతో సగం ధరకు పడిపోయాయి. కూలి, రవా ణా, పెట్టుబడి పోనూ రైత�
జడ్చర్ల మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో ఎండల వేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించినైట్లెంది. అదేవిధంగా ఆరుతడి పంటలకు ఈ వర్షం కొంత మేలుచేసింది.