మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.
Man Arrested For Fake Kidnapping | తండ్రి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. తనను కిడ్నాప్ చేశారంటూ తండ్రికి మెసేజ్ పంపాడు. ఆందోళన చెందిన తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఆచూకీ�