నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి, ఏడో విడత తెలంగాణకు హరితహారం పది రోజులపాటు కార్యక్రమాలు.. సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ముందుకు ప్రజలంతా పాల్గొనండి: మంత్రి ఎర్రబెల్లి ఒకేరోజు.. మ�
గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుధ్య కార్యక్రమాలు బల్దియా వార్షిక పద్దు రూ.6,841.87 కోట్లు ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం తొలిసారి వర్చువల్ విధానంలో విజయవంతం ప
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేయడానికి ప్రతి మంత్రికి రూ.2 కోట్లు, జిల్లా కలెక్టర్కు కోటి రూపాయల నిధులను కేటాయించినందుకుగాను సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయ
పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి నిధులు విడుదల హైదరాబాద్ మినహా జిల్లాలకు రూ.32 కోట్లు నిధులు ఖర్చు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు.. సీఎం కేసీఆర్ అదేశాలతో ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప�
సీఎం కేసీఆర్| రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించిన సీఎం కేసీఆర్.. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు ద
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ ఈ నెల 28న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్ర
హైదరాబాద్ : నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అధికారులను సీఎం కేసీఆ