పట్టా భూమిలో అనుమతి లేకుండా అక్రమంగా రోడ్డు వేసిన కాంగ్రెస్ నాయకులపై అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు డిమాండు చేశారు.
కొనుగోలు చేసిన పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారా.. లేదా అంటూ ఇద్దరు రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో శుక్రవారం జరిగింది. వ