ముంబై: పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పత్రాచాల్ రీడెవలప్మెంట్ స
Sanjay raut | ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. చనిపోయినా సరే.. తానెవరికీ తలొగ్గేదిలేదని చెప్పారు.