కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నెలకొన్న సమస్యలు, మందుల కొరత, వైద్యుల నియామకం తదితర అంశాలను ప్రభుత్వాకి నివేదించి పరిష్కారం కోసం కృషి చేస్తానని వైద్య విధాన పరిషత్ కమిషనర్�
పెద్ద కొడప్గల్ పీహెచ్సీకి నిత్యం వంద మందికి పైగా రోగులు వస్తుంటారు. 24 గంటలూ ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ దవాఖాన ఏర్పాటు నుంచి ఒకే డాక్టర్ను నియమిస్తూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకొంటున్న