నిరుపేద రోగులకు ఆశా జోత్యిగా పేరున్న నిలోఫర్ దవాఖాన కొంత మంది అవినీతి అధికారులు, సిబ్బంది కారణంగా అబాసు పాలవుతున్నది. నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది పనిచేసే ఈ వైద్యశాలలో కొందరు అవినీతి, అక్రమ
వరంగల్ ఎంజీఎం దవాఖాన అత్యవసర వార్డులో తక్షణ సేవలు అందడం లేదు. నిన్నా మొన్నటి వరకు వసతుల కరువు వెంటాడితే.., ఇప్పుడు సిబ్బంది కొరత వేధిస్తున్నది. తీరా అధికారులు స్పందించి వసతులు సమకూర్చే సమయానికి సిబ్బంది