సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీ, మొండిచింత కాలనీల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని కోరుతూ సోమవారం ఆయా కాలనీలకు చెందిన ప్రజలు సీపీఎం ఆధ్వర్యంలో జనగామ-సిద్దిపేట ప్రధాన రహ
వారణాసి వెళ్లాల్సిన స్పైజెట్ విమానం దాదాపు 4 గంటలు ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం చోటుచేసుకున్నది. ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్
జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు అయి జ బస్టాండ్కు ప్రయాణికులు పెద్ద ఎత్తున చేరారు. సరిపడా బస్సుల్లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఆదివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.