లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి వర్గం నుంచి పశుపతి పరాస్ వైదొలిగారు. బీహార్లో లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సీట్ల పంపకాల ఒ ప్పందం నుంచి రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీని తప్పించి బీజేపీ అన్యాయం చ�
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పేరు, చిహ్నాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్తంభింపజేసింది. పార్టీపై ఆధిపత్యం కోసం చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి పరాశ్ మధ్య పోరు నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో పార్టీ లీడర్గా స్పీక�
పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారం లేఖ రాశారు. తన స్థానంలో పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో ఎల్జేపీ నేతగా ప్రకటి�
పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో తిరుగుబాటు మొదలైంది. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. లోక్సభలో ఎల్జేపీ నేతగా సోమవారం ఏకపక్షంగ