తిరుపతి: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమే�
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 35,642 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 11,178 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా రూ. 2. 77కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని వివరించారు. కొవిడ్
తిరుపతి, జూలై : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వహించారు. అందులో భా
తిరుమల,జూలై: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం మరుసటి రోజైన జులై 16వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో ఉదయం10నుంచి11 గంటల వరకు ఏ�