పార్ట్టైమ్ జాబ్ పేరుతో ఎక్స్పోర్టు వ్యాపారం చేసే ఒక వ్యక్తికి సైబర్ నేరగాళ్లు రూ. 23 లక్షలు టోకరా వేశారు. రెగ్యులర్ టాస్క్, మర్చంట్ టాస్క్ల పేరుతో రూ. 200 నుంచి రూ. 6 వేల వరకు ముందుగా పెట్టుబడులు పెట్ట
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట రూ. లక్షలు వసూలు చేసిన ఓ మోసగాడు పారిపోయాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు చెందిన మలిశెట్టి గోపీచంద్(28) హై�
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు.
యూట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్కు మేసేజ్ వచ�