జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తక్కువ వేతనాలు ఇవ్వడంపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పథకం కింద ఇస్తున్న వేతనాలను ద్రవ్యోల్బణం సూచికను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రా�
దేశవ్యాప్తంగా ఉపాధిహామీ కూలీలకు వేర్వేరు వేతనాలు ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానెల్ తప్పుబట్టింది. అన్ని రాష్ర్టాల్లో ఉపాధిహామీ కూలీలకు సమాన వేతనం చెల్లించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్యానెల�
పౌరుల డాటా రక్షణ, గోప్యత అంశాలపై చర్చించడానికి పార్లమెంటరీ ప్యానల్ శుక్రవారం ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), ట్విట్టర్ అధికారులతో సమావేశం కానున్నది. ఈ మేరకు వాటికి సమాచ