న్యూఢిల్లీ, జూలై 19: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు సోమవారం ఉభయ సభలు విపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. లోక్సభ, రాజ్యసభలో గందరగోళంతో కొత్త కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్రమోదీ పరిచయం చేయలేకపోయారు. మ�
న్యూఢిల్లీ : ఆదివాసీలు, రైతు బిడ్డలు, మహిళలు, దళితులు .. కేంద్ర మంత్రులయ్యారని, అయితే వారి పరిచయాన్ని అడ్డుకోవడం శోచనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రైడు బిడ్డ�
హైదరాబాద్: పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్కు సైకిల్పై వచ్చారు. గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అ�
అస్త్రశస్ర్తాలతో అధికార, ప్రతిపక్షాలు సిద్ధం.. చర్చకు రానున్న పెట్రో ధరల పెంపు, కరోనా నియంత్రణ అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రధాని మోదీ సాగు చట్టాలపై పార్లమెంటు వద్ద రైతుల నిరసన న్యూఢిల్లీ, జూలై 18: పార్లమ�
న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను స
న్యూఢిల్లీ, జూలై 4: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరిగినన్ని రోజులు 200 మంది రైతులు పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతారని సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల
ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి. జులై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ వర్షాక
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు లోక్సభలోగానీ, రాజ్యసభలోగానీ ఒక్క ఎంపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విపక్షాల ఎంపీలు ప్రాజె�