హైదరాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ తెలిపారు. మంగళవారం జిల్లాలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 13 లొకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాల్లో సికింద్రాబా�
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నెల రోజుల ఉత్కంఠకు తెరపడనున్నది. భువనగిరి విజేత ఎవరో
తేలిపోనుంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, అధికారులు