మండల పరిధిలోని చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థ్ధులకు ఒకే టీచర్ ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. పాఠశాలలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలంటూ మంగళవారం రోడ్డు పై �
బెస్ట్ అవైలబుల్ స్కూల పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వెనుకబడిన విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన విద్�