వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీ�
నీట్ 2025 మెడికల్ సీట్ల భర్తీలో జీవో 33 ను అమలు చేసి స్థానిక విద్యార్థులకు 35శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిపాలన భవనం ముందు ఆందోళన చేపట్టారు.