Vijay Devarakonda | గీత గోవిందం (Geetha Govindham) చిత్రంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు భారీ హిట్ చిత్రాన్ని అందించారు దర్శకుడు పరశురామ్ (Parashuram petla). వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంక
మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’చిత్రాన్ని రూపొందించి మంచి విజయాన్ని దక్కించుకున్నారు దర్శకుడు పరశురామ్ పెట్ల. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భం�
‘సర్కారు వారి పాట’ చిత్రానికి మొదటి ఆట నుంచే బ్లాక్బస్టర్ హిట్ అనే టాక్ వచ్చింది. మా రెండేళ్ల కష్టానికి ఈ విజయంతో ప్రతిఫలం లభించింది. రెండు వారాల పాటు భారీ కలెక్షన్లతో దూసుకుపోవడం ఖాయం’ అన్నారు నిర్�
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. మే 2న థియేట్రికల�
మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సెట్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయని అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్. కీర్తి సురేష్ నాయికగా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మైత్
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు రౌడీ మూకల భరతం పడుతూ ఉగ్రరూపంలో కనిపిస్తున్నా�