Parari | కార్తీ జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ దర్శకుడు రాజు మురుగన్ తన తదుపరి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. అయితే ఈసారి దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త�
యోగేశ్వర్, అతిథి హీరో హీరోయిన్లుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘పరారీ’. ఈ చిత్రాన్ని గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జీవీవీ గిరి నిర్మించారు.
యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘ఏమో ఏమో’ సాంగ్ని ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం.