బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న అన్సార్ అనే పారామిలిటరీ బలగాలు, విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ
ఆఫ్రికా దేశమైన సూడాన్ (Sudan) సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణతో అట్టుకుతున్నది. రెండు దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో (Rival generals) దేశం నరక కూపంగా మారిపోతున్నది. గత 12 వారాలుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ప్రజలు
సూడాన్పై పట్టు కోసం ఆర్మీ, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో విమానాశ్రయాలన్నింటినీ మూసివేశారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశా�
ఆఫ్రికా దేశంలో సూడాన్ (Sudan) మరోసారి అల్లర్లతో అట్టుడుకుతున్నది. ఆర్మీ, శక్తిమంతమైన పారామిలిటరీ (Paramilitary) బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధాని
Sudan | సుడాన్ (Sudan)లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. రాజధాని ఖార్టూమ్లో శనివారం ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్లోని భారతీయులు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాల�