Ugadi Panchangam | ప్రభుత్వంలో లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉన్నదని ప్రముఖ పండితులు మృత్యుంజయశర్మ, ఫణీంద్రశర్మ పంచాంగ శ్రవణంలో పేర్కొ�
పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్చకులు పం చాంగ శ్రావణం కార్యక్రమం నిర్వహించారు. వాడవాడల్లో