పారా ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ టోక్యోలో జరిగిన హులిక్ దైహత్సు అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ టోర్నీలో ఎస్ఎల్3 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.
ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకం చేజిక్కించుకుంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో ఈ ఓరుగల్లు బిడ్డ మహిళల 400 మీటర్ల (టీ20) పరుగు పందెంలో 56.69 సెకన్లలో లక్ష్