నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్ష విధానాలలో భారీ మార్పులను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇందులో నాలుగు అంచెల జవాబు పత్రాల పరిశీలన ప్రక్రియ, 600 మంది నిపుణులను తొలగించి వారి స్థానంలో కొత్తవారి�
ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశప