గెలుపు జోరులో భారత్ పరువు కోసం కివీస్ పట్టుదల నేడు మూడో టీ20 మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి సమరానికి వేళయైంది. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది
దుబాయ్: ఇటీవలి కాలంలో ఫా ర్మాట్లతో సంబం ధం లేకుండా విజృంభిస్తున్న టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కెరీర్ అత్యుత్తమ ఆరో స్థానానికి దూసుకెళ్లాడు. స్వ