Corona virus | పంజాబ్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఈ నెల 20న నిర్ణయం తీసుకోవడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 11,12�
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవ్జోత్సింగ్ సిద్దూ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ హాజరయ్యారు. చాలా రోజుల నుంచి వీరిద్దరికి పొసగని విషయం తె�
సీఎం అమరీందర్ వ్యతిరేకించినా నియమించిన సోనియాన్యూఢిల్లీ, జూలై 18: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్దూను పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం నియమించారు. రాష్ట్ర సీఎం అమరీంద�
చండీగఢ్, జూలై 5: ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్లోని స్థానిక నాయకుల వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హర్యానా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి భూప�
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన పంజాబ్లోని గురుదాస్పూర్లో చోటు చేసుకున్నది ఖోఖర్ గ్రామ
నేడు స్వగ్రామమైన వెంకటాపూర్లో అంత్యక్రియలుసంతాపం తెలిపిన ఎమ్మెల్సీ కవిత మాక్లూర్, జూన్ 17: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ దాదన్నగారి కళ్యాణ్రావు బుధవారం పంజాబ్లో జరిగిన ప్రమాదంలో మృతి చ�
జూన్ 15 వరకు ఆంక్షలు పొడిగింపు | కొవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.
ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష | పంజాబ్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరి
రాణించిన ప్రసిద్ధ్, మోర్గాన్5 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి వరుస పరాజయాలతో సతమతమవుతున్న కోల్కతా నైట్ రైడర్స్ పదిహేను రోజుల తర్వాత గెలుపు రుచి చూసింది. మొతెరాలో మోత ఖాయం అనుకుంటే చెన్నైలాంటి స్లో పిచ్
చండీగఢ్, ఏప్రిల్ 11: సినీ నటుడు సోనూసూద్ను పంజాబ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కరోన