గొప్ప సామాజిక చైతన్యం కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీపాండురంగాశ్రమం ఆనాడే చాటిన లోకకల్యాణ శాంతిసౌభాగ్య మంత్రమిది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో కాలంలో విశ్వనాథ గురుదేవులు ప్రవచించిన ఈ పంక్�
భక్తి మార్గమే ముక్తికి సోపానమని, ప్రజలంతా దైవాన్ని కొలవాలని పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. వారం రోజులుగా మర్కూక్లోని భవానందపూర్ గ్రామ పాండురంగాశ్రమంలో ఆషాఢ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ముగి
ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం నుంచి అమృత తుల్యమైన కృష్ణ గీతం. ఇలా లయబద్ధంగా సాగే సామూహిక భజన.. తొలి ఏకాదశి సందర్భంగా యోగనిద్రలోకి జారుకుంటున్న వైకుంఠనాథుడికి భక్తులు పాడే జోలపాట!