తనకు తెలియని దానిని తెలిసిన వారిని అడిగి తెలుసుకునే ప్రశ్నా విధానానికి భారతీయ విద్యావిధానం పెద్దపీట వేసింది. సందేహం వచ్చినప్పుడు సమర్థుడైన గురువును ఆశ్రయించి ప్రశ్నించాలి. నిజాన్ని తెలుసుకోవాలనే కుత�
హస్తినాపురంలో కౌరవులు, పాండవులు కొలువుదీరి ఉన్నారు. అదే సమయంలో ఒక మహర్షి కొలువుకు వచ్చాడు. అందరూ సాదరంగా ఆహ్వానించారు. అక్కడివారికి తనకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పసాగాడు మహర్షి. ఏది మంచో, ఏది చెడో, ఎవ�
‘గాలికన్నా వేగమైనది ఏది?’ అన్న యక్ష ప్రశ్నకు ‘మనసు’ అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. క్షణంలో వెయ్యోవంతు కూడా అది పని లేకుండా ఉండదు. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది