ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ హైదరాబాద్, జూన్12(నమస్తే తెలంగాణ): పలువురు జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్లు ఇచ్చింది. పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఏ శరత్ను సంగారెడ్డి జిల్ల
డీపీఓ సాయిబాబా | జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబాను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.