నర్సాపూర్లోని ప్రభుత్వ దవాఖాన మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పంచాయతీరాజ్ ఏఈగా ఉద్యోగం పొంది నాలుగు నెలలు గడవక ముందే పాపగారి మనీషాను మృత్యువు కబలించింది. సంగారెడ్డి జిల్లాలో పీఆర
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని గుంటుకగూడెంలో �