జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామా న్ని స్వయం సమృద్ధి, మాలిక సదుపాయాల కల్పన విభాగంలో ఉత్తమ పం చాయతీగా ఎంపిక చేసింది.
మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గల సమావేశపు మందిరంలో గురువారం ఎంపీడీఓ ఎన్.రాజేశ్వర్ ఆధ్వర్యంలో మండల పంచాయతీ అభివృద్ధి సూచికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.