జిల్లా జైలు కాంపౌండ్ వాల్ దూకి అండర్ ట్రయిల్ ఖైదీ పరారయ్యాడు. పోలీసులు ఒకవైపు దర్యాప్తు ప్రారంభించగానే.. మరోవైపు పారిపోయిన ఖైదీ తిరిగి ఉదయానికల్లా జైలులో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆశ్చర్యపోవడం...
కర్నూలు జిల్లాలోని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.39.28 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు...