రంగారెడ్డిజిల్లాలో పదోవిడుత హరితహారం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో అడవుల శాతాన్ని గణనీయంగా పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమ
పెనుబల్లి : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను రక్షించే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్లపై ఉందని అడిషనల్ డీఆర్డీఓ శిరీష అన్నారు. మంగళవారం మండలపరిధిలోని గౌరారం నుంచి ముత్�