గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానల పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించింది. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలల
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సర్కారు దవాఖానలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నది. గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్ప
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్లోని దివ్య గార్డెన్�
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.