పాలమూరు పార్లమెంట్ స్థానంలో సత్తా చాటాలని పార్టీ క్యాడర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో గు�
అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇక పార్లమెంట్ ఎన్నికల వంతు రానున్నది. త్వరలో ఎలక్షన్లు జరుగనుండడంతో రాజకీయ వేడి రగులుతున్నది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.