పాలమూరు కార్పొరేషన్ ఫలితాలు ఉత్కంఠను రేపాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. హోరాహోరీగా సాగిన పోరులో బీఆర్ఎస్ 16 డివిజన్లను గెలుచుకుంది.
మున్సిపల్ ఎన్నికల పో లింగ్కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం ఉమ్మడి జిల్లా�
త్వరలో పాలమూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్ మాదంటే మాదనె ధీ మాలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రం కావడం.. సీఎం సొంత జిల్లా కావడంతో పాలమూరు క�