పంజాబీ సొగసరి రాశీఖన్నా సినిమాల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం తెలుగులో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ చిత్రాలతో బిజీగా ఉంది. తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో ‘ఆరణ్మనై-3’ చిత్రంలో నటిస్తోంది. ఆర్య కథానాయకుడ
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. నేడు గోపీచంద్ జన్మదినం ఈ సందర్భంగా కొత్త పో
టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ నటిస్తోన్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే షూటింగ్ మొదలై..చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.