దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదన్న ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పై నిషేధం విధించనున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు తోషాఖానా కేసులో మూడేళ్ల జైలుశిక్ష ఖరారైంది. ఇవాళ ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆ శిక్షను వేసింది. లక్ష రూపాయాల జరిమానా కూడా విధించింది.
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లతో పాకిస్థాన్ మిలిటరీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నవే. ఆ సంబంధాలతో ఇండియాను ఇబ్బంది పెట్టాలన్నది పాక్ ఎజెండా అనీ చాలా మ�