Air India Flight :ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్లే విమానం.. పాకిస్థాన్ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించింది. దీంతో కొంత సమయం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాక్ ఎయిర్ ట్రాఫిక్ �
Pakistan Airspace | గత నెల పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యకు పూనుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులకు దిగింది.
పహల్గాం ఘటన అనంతరం పాకిస్థానపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా భారత్ నుంచి వచ్చే విమానాలకు ఆ దేశం తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడనుంది.
న్యూఢిల్లీ: అమెరికా పర్యటన కోసం ఇవాళ ఉదయం ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం పాకిస్థాన్ వాయు మార్గం ద్వారా వెళ్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రూట్లో మోదీ ప్�