Al Qaeda Terrorists | నలుగురు అల్ఖైదా ఉగ్రవాదులను (Al Qaeda Terrorists) గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి.
న్యూఢిల్లీ : పంజాబ్లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, మొహాలీల�