అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు (Pak-Afghan Clashes) తెరపడింది. ఇరు మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరగిన చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు (Ceasefire) అంగీకరించాయి. ఈ�
అఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు (Talibans)పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి తొలిసారిగా భారత్లో పర్యటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ పునరుద్ధరించాయి. అయితే దీనిపై దాయాది పాకిస్థాన్ (